తమిళనాడులో విజృంభిస్తోన్న కరోనా
తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇవాళ ఒక్కరోజే కొత్తగా 508 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4058కు చేరుకున్నది. చెన్నైలో బాధితుల సంఖ్య 2,008కు పెరిగింది. చెన్నై నగరంలో ఇవాళ ఒక్కరోజే 279 మందికి వైరస్ సోకింది. చెన్నై కోయంబేడు మార్కెట్లోనే అత్యధిక…